దిల్లీ: నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన ...
థాయ్‌లాండ్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. భారత్‌ నుంచి వెళ్లిన ముగ్గురు పర్యటకులకు చౌక ధరకు బస కల్పిస్తామని నమ్మించిన ఓ ముఠా..
నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 13 మంది నిందితులపై దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద ...
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరణ తీసుకోండి.. సీఎం చంద్రబాబు ఆదేశం ...
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఇల్లు వదిలి వెళ్లిన ఓ వ్యక్తి ఆచూకీ.. ‘సర్‌’లో భాగంగా లభ్యమైంది. ఏళ్లుగా అతడి కోసం ...
కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan)ను మరోశాఖకు మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని, దానిని ...
హైడ్రా (HYDRAA) కమిషనర్‌ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల (453 Boeing 737 MAX) భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలు విమాన మోడళ్లలోని సీట్ల అమరికలో ...
వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల విభాగంలో తమ అర్జీలను అందజేశారు.
Reunion of Mother and Son: దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇల్లు ఇల్లు వదిలివెళ్లిపోయిన కుమారుడి ఆచూకీ ఎన్నికల అధికారుల సాయంతో ...
నచ్చని వాళ్ల గురించి ఆలోచించడం కంటే, నచ్చే పనిచేసుకుంటూ వెళ్లిపోవడం మంచిదని అభిమానులకు సూచించారు అల్లు అర్జున్‌ (Allu Arjun).
శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఛైర్మన్‌ రమేశ్‌ నాయుడు ఆధ్వర్యంలో సమావేశమైన సభ్యుల కమిటీ 39 ...